నలుగురు మట్కా బీటర్లను జిల్లా నుంచి బహిష్కరించినట్లు అనంతపురం వ¯ŒSటౌ¯ŒS సీఐ రాఘవ¯ŒS విలేకరులకు శనివారం తెలిపారు.
గంజాయిని విక్రయిస్తూ కూడా పట్టుబడ్డారని వివరించారు. అయినా వారిలో మార్పురాకపోవడంతో ఎస్పీ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు పైన పేర్కొన్న నలుగురినీ జిల్లా నుంచి బష్కరించినట్లు తెలిపారు. జిల్లా మేజిస్ట్రేట్, కలెక్టర్ కోర్టు ఎదుట నిందితుల రికార్డులను సమరించచగా ఆరు నెలల పాటు వారిని జిల్లా నుంచి బహిష్కరిస్తూ తీర్పు చెప్పారన్నారు. 48 గంటల్లో ఊరు వదిలిపోవాలని సూచించారు.