వడదెబ్బకు ఐదుగురు మృతి | Five killed with heatstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు ఐదుగురు మృతి

May 25 2016 12:50 PM | Updated on Sep 4 2017 12:55 AM

ఎండ వేడిమికి తాళలేక ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు.

ఎండ వేడిమికి తాళలేక ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. బుధవారం ఒక్కరోజే పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా.. ఐదుగురు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. ఈ రోజు ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వడదెబ్బ బాధితులు బారులు తీరుతున్నారు. దీంతో ఆస్పత్రిలో స్థలం చాలక వరండాలు కూడా నిండిపోయే పరిస్థితి ఏర్పాడింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement