81 ఎకరాలను అప్పగించిన రైతులు | farmers give up 81 acres | Sakshi
Sakshi News home page

81 ఎకరాలను అప్పగించిన రైతులు

Sep 15 2016 6:52 PM | Updated on Oct 1 2018 2:09 PM

కొమురవెల్లి మల్లన్న సాగర్‌ నిర్మాణానికి గురువారం 81 ఎకరాలను రైతులు అప్పగించినట్టు తహసీల్దార్‌ గుగులోత్‌ దేశ్యా నాయక్‌ తెలిపారు.

తొగుట: కొమురవెల్లి మల్లన్న సాగర్‌ నిర్మాణానికి గురువారం 81 ఎకరాలను రైతులు అప్పగించినట్టు తహసీల్దార్‌ గుగులోత్‌ దేశ్యా నాయక్‌ తెలిపారు. తొగుటలో 27 మంది రైతులు 50 ఎకరాలు, ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ముగ్గురు రైతులు ఒక ఎకరం, పల్లెపహాడ్‌లో 25 మంది రైతులు 30 ఎకరాలను అప్పగించారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement