ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య | family suicide due to financial problems | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య

Dec 25 2016 9:57 AM | Updated on Oct 2 2018 5:51 PM

ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య - Sakshi

ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం జగ్గారంలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.

పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం జగ్గారంలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ యజమాని జట్టి సురేష్(30) అనే వ్యక్తి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య సరిత(26), ఇద్దరు పిల్లలు నరేందర్(8), నాగచైతన్య(6) మృతదేహాలు మంచంపై పడి ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement