
విద్యను అందరికీ అందుబాటులోకి ఉంచాలి
కోదాడ : విద్యతోనే తెలంగాణ సమాజం అభివృద్ధి చెందుతుందని, అందుకు ప్రతి ఒక్కరికీ విద్యను అందుబాటులో ఉంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోందడరామ్ అన్నారు.
Sep 3 2016 9:32 PM | Updated on Jul 29 2019 2:51 PM
విద్యను అందరికీ అందుబాటులోకి ఉంచాలి
కోదాడ : విద్యతోనే తెలంగాణ సమాజం అభివృద్ధి చెందుతుందని, అందుకు ప్రతి ఒక్కరికీ విద్యను అందుబాటులో ఉంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోందడరామ్ అన్నారు.