ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం | edcet councelling starts | Sakshi
Sakshi News home page

ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

Aug 29 2016 12:00 AM | Updated on Sep 4 2017 11:19 AM

బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించే ఎడ్‌సెట్‌–2016 కౌన్సెలింగ్‌ ఆదివారం ప్రారంభమైంది.

ఎస్కేయూ : బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించే ఎడ్‌సెట్‌–2016 కౌన్సెలింగ్‌ ఆదివారం ప్రారంభమైంది. ఎస్కేయూ హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో జరుగుతున్న సర్టిఫికెట్ల పరిశీలనకు 281 మంది విద్యార్థులు హాజరైనట్లు కోఆర్డినేటర్‌ ఆచార్య సుధాకర్‌ తెలిపారు. ఫైబర్‌గ్రిడ్‌ పనిచేయకపోవడతో ఎస్కేయూలోని ల్యాన్‌ (లోకల్‌ ఏరియా నెట్‌వర్క్‌) ద్వారా విద్యార్థులకు అవకాశం కల్పించి సర్టిఫికెట్ల పరిశీలన సజీవుగా జరిపినట్లు పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement