బంగారు తాపడం పనులకు విరాళం | donation for gold works | Sakshi
Sakshi News home page

బంగారు తాపడం పనులకు విరాళం

Nov 9 2016 12:30 AM | Updated on Sep 4 2017 7:33 PM

బంగారు తాపడం పనులకు విరాళం

బంగారు తాపడం పనులకు విరాళం

మల్లేశ్వరాలయం బంగారు తాపడం పనులకు చెన్నైకు చెందిన జయంతిరెడ్డి మంగళవారం రూ.లక్ష విరాళంగా అందజేశారు.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) : మల్లేశ్వరాలయం బంగారు తాపడం పనులకు చెన్నైకు చెందిన జయంతిరెడ్డి మంగళవారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. తొలుత ఆలయ అధికారులను కలుసుకున్న ఆమె రూ.1,01,016 చెక్కును వారికి ఇచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement