డీజే పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదని.. | devotees attack on TRS office | Sakshi
Sakshi News home page

డీజే పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదని..

Sep 26 2015 1:43 PM | Updated on Oct 17 2018 6:06 PM

డీజే పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదని.. - Sakshi

డీజే పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదని..

గణేశ్ నిమజ్జనానికి డీజే పెట్టుకోవడానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని గణేశ్ భక్తులు టీఆర్‌ఎస్ కార్యాలయం పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు.

గణేశ్ నిమజ్జనానికి డీజే పెట్టుకోవడానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని గణేశ్ భక్తులు టీఆర్‌ఎస్ కార్యాలయం పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు.

అధికారంలో ఉండి కనీసం పర్మిషన్ కూడా ఇప్పించలేకపోయారని భక్తులు కొంతమంది నాయకులపై కూడా దాడిచేశారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని అల్లరిమూకలను చెదరగొట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement