కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లలు మృతి | Children 15 sheep killed in dog attack | Sakshi
Sakshi News home page

కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లలు మృతి

Dec 6 2016 12:10 AM | Updated on Jun 1 2018 8:39 PM

మామిళ్ల పల్లి గ్రామంలో సోమవారం ఊర కుక్కలు దాడి చేసి 15 గొర్రె పిల్లలను చంపేశాయి. వీటి విలువ రూ. 30 వేల వరకు ఉంటుందని బాధితుడు గొర్రెల కాపరి నారాయణస్వామి తెలిపాడు.


కనగానపల్లి : మామిళ్ల పల్లి గ్రామంలో సోమవారం ఊర కుక్కలు దాడి చేసి 15 గొర్రె పిల్లలను చంపేశాయి. వీటి విలువ రూ. 30 వేల వరకు ఉంటుందని  బాధితుడు గొర్రెల కాపరి నారాయణస్వామి తెలిపాడు. ఇన్ని జీవాలు ఒకేసారి మృతి చెందటంతో జీవనోపాధి కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.   

Advertisement
 
Advertisement
Advertisement