పాపన్నపేట: రైతుల ప్రయోజనం కోసమే గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీసీఓ వెంకట్రెడ్డి తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని మల్లంపేట, రామతీర్థం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న లక్ష్యంతో కొనుగోలుకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మల్లంపేటలో డీసీసీబీ డైరక్టర్ మోహన్రెడ్డి డీసీఓను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రామతీర్థం సర్పంచ్ అనురాధ, పర్యవేక్షణ అధికారి సాదిక్ అలీ, బేతయ్య, కిష్టయ్య, నవీన్, అంథోని, సంగమ్మ తదితరులు పాల్గొన్నారు. మెదక్రూరల్ (హవేళిఘనపూర్): హవేళిఘనపూర్ మండలం సర్ధన గ్రామంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మెదక్ సొసైటీ చైర్మన్ హన్మంతరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర పొందాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కవిత, ఎంపీటీసీ సత్యనారాయణ, నాయకులు రాజేశ్వర్, వెంకటి తదితరులు పాల్గొన్నారు.
టేక్మాల్: రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని కో-ఆపరేటివ్ ఆఫీసర్ (డీసీఓ) వెంకట్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రమైన టేక్మాల్ పీఏసీఎస్ గోదాం వద్ద చైర్మన్ యశ్వంత్రెడ్డి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అందుబాటు ఉంటామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని రైతులు లాభాలను గడించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా డెరైక్టర్ మోహన్రెడ్డి, జెడ్పీటీపీ ఎంఏ.ముఖ్తార్, ఎంపీపీ అంజమ్మ, ఎంపీపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్రెడ్డి, ఎంపీటీసీ సిద్ధయ్య, తహసీల్దార్ ముజాఫర్ హుస్సేన్, ఎంపీడీఓ విష్ణువర్దన్, సీఈఓ వేణుగోపాల్, పీఏసీఎస్ డెరైక్టర్లు విద్యాసాగర్, రవిశంకర్, గోవిందచారి, యాదయ్య, నాయకులు నిమ్మ రమేష్, వీరప్ప, కిషోర్, శ్రీనివాస్, నారాయణ, యాదగిరి, దేవేందర్, మోహన్ మల్లేశం, సిబ్బంది సాయిలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సీఈఓ వెంకట్రెడ్డిని, జిల్లా డెరైక్టర్ మోహన్రెడ్డిని ఘనంగా సన్మానించారు.
దళారులను ఆశ్రయించి మోసపోవద్దు
Published Wed, Nov 2 2016 12:21 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement