
కబేళాకు తరలిస్తున్న పశువుల పట్టివేత
కబేళాకు తరలిస్తున్న 55 పశువులను గో సంరక్షణ సమితి సభ్యుల ఫిర్యాదు మేరకు గురువారం స్వాధీనం చేసుకుని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఎల్.రమేష్కుమార్ తెలిపారు.
Aug 19 2016 12:03 AM | Updated on Sep 4 2017 9:50 AM
కబేళాకు తరలిస్తున్న పశువుల పట్టివేత
కబేళాకు తరలిస్తున్న 55 పశువులను గో సంరక్షణ సమితి సభ్యుల ఫిర్యాదు మేరకు గురువారం స్వాధీనం చేసుకుని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఎల్.రమేష్కుమార్ తెలిపారు.