
కార్పొరేట్లకు మద్దతిస్తున్న బీజేపీ
వేములపల్లి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతతత్వ, కార్పొరేట్ శక్తులకు ఊతమిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి అన్నారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Sep 15 2016 10:41 PM | Updated on Mar 29 2019 9:31 PM
కార్పొరేట్లకు మద్దతిస్తున్న బీజేపీ
వేములపల్లి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతతత్వ, కార్పొరేట్ శక్తులకు ఊతమిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి అన్నారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.