నగరంలోని లక్ష్మీనగర్ సమీపంలో గల రైల్వే ట్రాక్పై సోమవారం నడుచుకుంటూ వెళుతున్న యాచకుడు (40) ప్రమాదవశాత్తు రైలుకిందపడి మృతి చెందాడు.
అనంతపురం న్యూసిటీ : నగరంలోని లక్ష్మీనగర్ సమీపంలో గల రైల్వే ట్రాక్పై సోమవారం నడుచుకుంటూ వెళుతున్న యాచకుడు (40) ప్రమాదవశాత్తు రైలుకిందపడి మృతి చెందాడు. రైల్వే హెడ్కానిస్టేబుల్ నాగరాజు కేసు నమోదు చేసుకున్నారు.