రైలు కింద పడి యాచకుడి మృతి | begger dies of train accident | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి యాచకుడి మృతి

Jun 26 2017 10:02 PM | Updated on Sep 5 2017 2:31 PM

నగరంలోని లక్ష్మీనగర్‌ సమీపంలో గల రైల్వే ట్రాక్‌పై సోమవారం నడుచుకుంటూ వెళుతున్న యాచకుడు (40) ప్రమాదవశాత్తు రైలుకిందపడి మృతి చెందాడు.

అనంతపురం న్యూసిటీ : నగరంలోని లక్ష్మీనగర్‌ సమీపంలో గల రైల్వే ట్రాక్‌పై సోమవారం నడుచుకుంటూ వెళుతున్న యాచకుడు (40) ప్రమాదవశాత్తు రైలుకిందపడి మృతి చెందాడు. రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ నాగరాజు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement