కూచిపూడి కళాకారుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం | applications call for kuchipudi artists | Sakshi
Sakshi News home page

కూచిపూడి కళాకారుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

Aug 8 2016 1:13 AM | Updated on Sep 4 2017 8:17 AM

ఏలూరు (మెట్రో) : కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ఈ నెల 23న వెయ్యిమంది యువ కళాకారులతో కూచిపూడి మహాబృంద నాట్యం విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో నిర్వహిస్తున్నట్టు సెట్‌వెల్‌ సీఈవో కె.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఏలూరు (మెట్రో) : కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ఈ నెల 23న వెయ్యిమంది యువ కళాకారులతో కూచిపూడి మహాబృంద నాట్యం విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో నిర్వహిస్తున్నట్టు సెట్‌వెల్‌ సీఈవో కె.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ బృందంలో నాట్యం చేసేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. ఇతర వివరాలకు మురళీమోహన్‌ 8008889845 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని కోరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement