కృష్ణా నదిలో మునిగి ఇద్దరు మృతి | 2 young man dies after fall krishna river | Sakshi
Sakshi News home page

కృష్ణా నదిలో మునిగి ఇద్దరు మృతి

Aug 24 2016 1:09 PM | Updated on Sep 29 2018 5:55 PM

గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట వద్ద కృష్ణానదిలో ఈతకు దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు.

అమరావతి : గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట వద్ద కృష్ణానదిలో ఈతకు దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మహేవ్(27), దుర్గ(20)గా గుర్తించారు. అమరావతిలో స్థానికంగా ఉన్న ఓ స్వీట్ షాప్‌లో  యువకులు పని చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement