లండన్: లండన్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్తా) ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులందరూ ఒకే చోట చేరి సంక్రాతి పండుగ జరుపుకున్నారు. ఈ వేడుకకు భారీ ఎత్తున ప్రవాస తెలుగు ప్రజలు హాజరయ్యారు. చిన్నారుల బోగి పళ్ళ కార్యక్రం వీక్షకులను అలరించింది. నూతన పరిచయాలతో కూడిన కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక నృత్యాలతో ఆడి పాడారు.
మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన ప్రవాసులు అధికంగా నివసించే లండన్లో ఇలాంటి పండుగలు జరుపుకోవటం ద్వారా యావత్ బ్రిటన్లోని తెలుగు వారికి, ప్రవాస భారతీయులకి చేరువవటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని యుక్తా కార్యవర్గం తెలిపింది. రానున్న సంవత్సరంలో మరిన్ని జనరంజకమైన కార్యక్రమాలతో ప్రవాస తెలుగు వారి సమైక్యతకు, గుర్తింపుకు కృషి చేయనున్నట్లు యుక్తా నూతన అధ్యక్షుడు ప్రసాద్ మంత్రాల తెలిపారు. ఈ సందర్భంగా ఆయన 2016-18కుగానూ ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని పరిచయం చేస్తూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
అధ్యక్షుడు - ప్రసాద్ మంత్రాల
ఉపాధ్యక్షుడు - రాజశేఖర్ కుర్బా
కార్యనిర్వహణాధికారి - సత్య ప్రసాద్ మద్దసాని
కోశాధికారి - నరేంద్ర మున్నలూరి
మీడియా, సామాజిక మాధ్యమాలు - రుద్ర వర్మ బట్ట
సాంఘిక సంబంధాలు - బలరాం విష్ణుభొట్ల
ఐటి - అమర్నాథ్ రెడ్డి చింతపల్లి, ఆదిత్యవర్ధన్ అల్లాడి, కృష్ణ యలమంచిలి
సాంస్కృతిక విభాగం - పూర్ణిమా రెడ్డి చల్లా
వాణిజ్య విభాగం - ఉదయ ఆర్యన్ ఆరేటి
క్రీడలు, సామాజిక కార్యక్రమాలు - కృష్ణ సనపల, సుధీర్ కొండూరు
అధికార ప్రతినిధి - శ్రీ సత్య ప్రసాద్ కిల్లి
గీతా మోర్ల, డాక్టర్ అనిత రావు, డాక్టర్ పద్మ కిల్లి ట్రస్టీలు గా వ్యవహరించనున్నారు.
లండన్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
Published Sun, Jan 15 2017 8:57 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement