ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సు ఢీ: ఒకరు మృతి | rtc, travels bus collision: one person died | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సు ఢీ: ఒకరు మృతి

Jan 30 2018 10:56 AM | Updated on Oct 20 2018 6:04 PM

సాక్షి, నెల్లూరు: నెల్లూరు నగరంలో రెండు బస్సులు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతిచెందాడు. స్థానిక అయ్యప్ప గుడి వద్ద ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా అతడిని నాయుడుపేటకు చెందిన కాశి గురుప్రసాద్‌గా గుర్తించారు. పదిమందికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి తిరుపతి వెళ్తోంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement