హైదరాబాద్‌లో దారుణ హత్య | Man Brutally Murdered In Hyderabad | Sakshi
Sakshi News home page

పట్టపగలే వ్యక్తిని నరికి చంపారు

May 11 2020 4:00 PM | Updated on May 11 2020 4:01 PM

Man Brutally Murdered In Hyderabad - Sakshi

పదిమంది తరుముతూ ఓ వ్యక్తిని  కత్తులతో దాడిచేసి చంపారు

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని జగద్గిరిగుట్టలో సోమవారం దారుణం చోటుచేసుకుంది.  పట్టపగలే ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు. సుమారు పదిమంది వ్యక్తులు తరుముతూ స్థానిక ఆర్‌పీ కాలనీలో ఓ వ్యక్తిని కత్తులతో దాడిచేసి చంపారు. మృతుడిని రౌడీ షీటర్‌ ఫయాజ్‌గా గుర్తించారు. పాతకక్షలే హత్యకు కారణమని తెలుస్తోంది. సమాచారం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement