టీడీపీ కార్యకర్తలు, జేఏసీ నేతలపై ఎస్సై సునీత ఫిర్యాదు! | Different Cases Filed On TDP Activists And JAC Leaders In Visakhapatnam | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యకర్తలు, జేఏసీ నేతలపై పలు కేసులు

Feb 29 2020 7:43 PM | Updated on Feb 29 2020 9:14 PM

Different Cases Filed On TDP Activists And JAC Leaders In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విధి నిర్వహణలో తనని అడ్డుకున్నారంటూ టీడీపీ కార్యకర్తలపై, జేఏసీ నేతలపై ఎస్సై సునీత ఫిర్యాదు చేయడంతో పలువురిపై 46, 47, 48 సెక్షన్‌ల కింద ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్‌లో శనివారం కేసులు నమోదయ్యాయి. ఇందులో టీడీపీకి చెందిన 20 మంది కార్యకర్తలు, 32 మంది జేఏసీ నేతలు ఉన్నారు. కాగా పెట్రల్‌తో పొలీసుల వాహానం ఎక్కిన ఉత్తరాంధ్ర జేఏసీ అధ్యక్షుడు జేటి రామరావు, మాల మహానాడు ఉపాధ్యక్షురాలు ఎన్‌ కృపాజ్యోతిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement