breaking news
vishakapatnam
-
ఆలయ చైర్మన్ రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య
-
మద్ది శ్రీనివాస్ రాసలీలలు.. భార్య సంచలన నిజాలు
-
AMB Cinemas: విశాఖపట్నంపై మహేష్ బాబు గురి
-
ప్రియురాలి మృతి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
సాక్షి విశాఖపట్నం: భీమిలీలో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా గల ఒక హోటల్ లో శ్యాం కూమార్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఉద్యోగి మృతికి ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితం తన ప్రియురాలితో శ్యాంకుమార్ గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో కలత చెందిన తన ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయమై ఆ అమ్మాయి బంధువులు శ్యాంకుమార్ పై హైదరాబాల్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో భయపడిన శ్యాంకుమార్ హోటల్ లో ఆత్మహత్యకు పాల్పడ్డట్లు భావిస్తున్నారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అమ్మాయి స్వస్థలం అనకాపల్లి కాగా ప్రియుడు శ్యాంకూమార్ హైదరాబాద్ కు చెందిన వాడిగా పోలీసులు తెలుస్తోంది. -
లోకేష్ ఏం చేస్తున్నారు? ఘర్షణలపై AU విద్యార్థుల ఆగ్రహం
-
యుద్ధభూమిని తలపిస్తున్న విశాఖ బీచ్
-
వాడేది BMW.. చేసేది దొంగతనం.. వీడు మామూలోడు కాదు..
-
విశాఖ చరిత్రలో ఇవాళ బ్లాక్డే
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఇవాళ జరిగిన రసాభాసపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘కౌన్సిల్లో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై దాడి చేసి గాయపరిచారు. మహిళా కార్పొరేటర్లని కూడా చూడలేదు. డిప్యూటీ మేయర్పై పాశవికంగా దాడి చేశారు. అవినీతికి, దోపిడీకి వ్యతిరేకంగా శాంతి యుత నిరసన చేపడితే దాడి చేయడం ఏంటి?.... కూటమి ప్రభుత్వంలో సిగ్గూ, శరం లేకుండా భూముల్ని దోచేస్తున్నారు. రూ.5 వేల కోట్ల విలువ చేసే భూముల్ని గీతంకు కట్టబెట్టారు. గీతంకు భూములు అప్పగించిన ఈ రోజు బ్లాక్డే. ఈ కేటాయింపులపై చట్టపరంగా పోరాటం చేస్తాం’’ అని బొత్స స్పష్టం చేశారు.అంతకు ముందు.. గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూములపై వైఎస్సార్సీపీ నిరసన వ్యక్తం చేసింది. జీవీఎంసీ ధర్నా చౌక్ దగ్గర శాంతియుత నిరసన దీక్ష చేపట్టింది. వైఎస్సార్సీపీ నేతలంతా నల్ల కండువాలతో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి వెళ్లారు. ఈ నిరసన కార్యక్రమంలో.. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబం విశాఖపట్నంలో భూ దోపిడీకి తెరలేపిందన్నారు. అధికారం ఉందని ప్రజల భూములను దోపిడీ చేస్తే పేద కుటుంబాల కోసం తాము పోరాటం చేస్తామని పేర్కొన్నారు. విశాఖ ప్రజల ఆస్తులను కాపాడటమే లక్ష్యంగా ఈ నిరసన చేపట్టాం.. ప్రజా వ్యతిరేక పనులను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారాయన. గీతం యూనివర్సిటీ భూముల రెగ్యులరైజేషన్ ప్రతిపాదన ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని, ఇది అక్రమాలకు చట్టబద్ధత ఇవ్వడమే అవుతుందని చెబుతూ వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే వైఎస్సార్సీపీతో పాటు వామపక్ష పార్టీల అభ్యంతరాలను పట్టించుకోకుండా జీవీఎంసీ కౌన్సిల్ భేటీలో గీతం భూముల క్రమబద్దీకరణ చేసింది కూటమి ప్రభుత్వం. -
ఒక్కొక్కడినీ ఒంగోపెట్టి తన్నుతా.. కార్యకర్తలపై రెచ్చిపోయిన చింతకాయల విజయ్
-
నారా లోకేష్ తోడల్లుడికి బాబు గిఫ్ట్
-
బాలయ్య అల్లుడి కోసం 54 ఎకరాల ప్రభుత్వ భూమి!
-
GVMC ఉద్యోగి ప్రాణం తీసిన పట్టాభి!
-
మందు బాబుల వీరంగం.. పిడిగుద్దులతో దాడి
-
చంద్రబాబు ప్రభుత్వంపై విశాఖలో మహిళలు నిరసన
-
కొత్తవలస-కిరండూల్ లైన్ కోల్పోయిన విశాఖ రైల్వే జోన్!
-
ఆదాయాన్నిచ్చే కొత్త వలస-కిరండోల్ లైన్ లేకుండానే విశాఖ రైల్వేజోన్. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం
-
ABN రాధాకృష్ణ పై చంద్రబాబు ప్రేమ.. విశాఖలో విలువైన భూమి
-
విశాఖ జిల్లాలో రెవెన్యూ సిబ్బందిపై టీడీపీ నేత దాడి
-
ఏపీలో మహిళలకు రక్షణ ఏ విధంగా ఉందో చూడండి.. కంటతడి పెడుతూ వీడియో విడుదల
-
ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చిన భార్య
-
వెనక్కి వెళ్లిన ట్రైన్.. తృటిలో తప్పిన ప్రమాదం
-
మిరాకిల్ సెంటర్ లో క్రిస్మస్ వేడుకలు
-
గోడౌన్ లో గోమాంసం.. TDP నేతను తప్పించేందుకు బిగ్ ప్లాన్
-
కూటమి కుట్రలు పటాపంచలు.. YSRCPలోకి భారీగా చేరికలు
-
వైజాగ్ వన్డేలో టీమిండియా ఘన విజయం
-
ప్లాన్ బెడిసికొట్టింది.. అడ్డంగా ఇరుక్కున్న చంద్రబాబు
-
జీవో సాక్షిగా చంద్రబాబు క్రెడిట్ చోరీ గుట్టు రట్టు... విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ను అదానీ భాగస్వామ్యంతోనే గూగుల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి
-
విశాఖ KGH ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
-
విశాఖ అభివృద్ధిపై YS జగన్ మోహన్ రెడ్డి మార్క్
-
అప్పుల్లో బాబు తర్వాత నేనే! జనసేన MLA అరాచకాలు
-
గోమాంసం వివాదం.. వెలుగులోకి సంచలన నిజాలు
-
నువ్వే పెద్ద కల్తీ.. సుప్రీం తిట్టినా బుద్ధి మారదా!
-
టీడీపీ నేత గోడౌన్ లో గోమాంసం
-
చీకట్లో ట్రీట్ మెంట్ ఇదేం పాలన బాబు.. జగన్ ఫైర్
-
ఎంత టార్చర్ పెట్టారంటే..!! సంచలన నిజాలు బయటపెట్టిన ఫ్రెండ్స్
-
లోకేష్ గాలి తీసిన ఈనాడు
-
Big Question: నాన్నారు.. దొరికిపోయాం..!
-
విశాఖ RDO, DRO మధ్య తారాస్థాయికి చేరిన విభేదాలు
-
KSR Live Show: ప్రైవేటుకు దోచిపెట్టడమే.. ఇదే బాబు విజన్!
-
సీఎం డౌన్ డౌన్ నినాదాలతో దద్దరిల్లిన విశాఖ
-
విశాఖలో హై టెన్షన్.. పోలీసులపై తిరగబడ్డ జనం
-
చిరువ్యాపారు ఏడుస్తుంటే.. OG సినిమా చూస్తున్న ఎమ్మెల్యే
-
కళ్ళ ముందే మా షాపులన్నీ బుల్డోజర్ తో నుజ్జు నుజ్జు చేసి..!
-
CI బెదిరింపులు.. తగ్గేదేలే అంటున్న విద్యార్థులు
-
విశాఖ హెచ్పీసీఎల్లో భారీ పేలుడు!
సాక్షి, విశాఖపట్నం: హెచ్పీసీఎల్లో భారీ పేలుడు సంభవించింది. రఫ్ సైట్ బ్లూషెడ్ వద్ద గ్యాస్ కంప్రెసర్ పేలడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కార్మికులు బయటకు పరుగులు తీశారు. పైప్ లైన్ లీకేజీ వలన వేజల్ పేలినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 9:20 నిమిషాలకి ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి ఫైర్ సేఫ్టీ అధికారులు చేరుకున్నారు. వేజల్ పేలిన సమయంలో లోపల ఎంత మంది కార్మికులు ఉన్నారన్నదానిపై స్పష్టత కొరవడింది. అయితే వందలాది కార్మికులను అధికారులు బయటికి పంపించేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందాల్సి ఉంది. -
ఇది YS జగన్ విజన్.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న 'ది డెక్'
-
విశాఖలో ఘనంగా ఓనం పండుగ సంబరాలు
-
విశాఖ SR నగర్ లో దారుణం
-
విశాఖ ఆర్టీసీ బస్సులో మంటలు
-
7 కోట్ల స్థలం 50 లక్షలకే.. ఆంధ్రజ్యోతికి ఇవ్వాలనుకొని బొక్క బోర్లాపడ్డ టీడీపీ
-
Mutyala Naidu: కోర్టు ఆదేశాలను లెక్కచేయని జనసేన నేత
-
విశాఖ వన్ టౌన్ లో కుంగిన బిల్డింగ్
-
సముద్రం ఒడ్డున వింత వస్తువు.. పేలుడు కారణం ఇదేనా?
-
ప్రేమ పేరుతో యువతుల జీవితాలతో చెలగాటం
-
నాగబాబుకు స్టేజ్ మీద షాక్ ఇచ్చిన జనసేన నేత
-
ఏపీలో నాలుగు రోజుల పాటు దంచికొట్టనున్న వానలు
సాక్షి,విశాఖ: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని బుధవారం వాతావారణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో మత్స్యకారులు, రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఫలితంగా నాలుగు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురవనున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఆరెంజ్,ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..ఆరెంజ్ అలెర్ట్ అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావారి, పశ్చిమ గోదావారి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు..ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి 45-65 కిమీ వేగంతో గాలులు ఉండే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని,భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ఇంకా తీవ్ర వర్షాలు కురిసే అవకాశమున్నందున అప్రమత్తత అవసరం ఉందని సూచించారు. -
ధర్నా ఆపకపోతే కేసులు పెడతా..
-
ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఏయూ విద్యార్ధుల నిరసన
-
విశాఖలో వరుస హత్యలు.. ఈ నగరానికి ఏమైంది?
-
భోజనంలో పురుగులు.. విశాఖలో రోడ్డెక్కిన ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థులు
-
విశాఖలో రెచ్చిపోతున్న రౌడీ మూకలు
-
విశాఖ డ్రగ్స్ కేసులో మరో అరెస్ట్
-
రోడ్లపై యువకుల హంగామా
-
విశాఖలో శృతిమించిన బర్త్ డే వేడుక
-
బాలికపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం
-
తాగడానికి చుక్క నీరు లేదు.. విశాఖ మహిళల ఆవేదన
-
విశాఖలో వాటర్ ఎమర్జెన్సీ.. తాత్కాలికంగా సమ్మె విరమణ
విశాఖ వాటర్ ఎమర్జెన్సీ అప్డేట్స్.. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో నగర ప్రజలు, పరిశ్రమలు నీటి కోసం అల్లాడుతున్నాయి. తాత్కాలికంగా సమ్మె విరమణ..తాత్కాలికంగా సమ్మె విరమించిన జీవీఎంసీ వాటర్ సప్లై ఉద్యోగులు..మేయర్ విజ్ఞప్తి మేరకు బుధవారం వరకు సమయం ఇచ్చిన వాటర్ సప్లై సిబ్బంది..జీవీఎంసీ పరిధిలో మంచి నీరు అందించేందుకు మరో 7-8 గంటలు సమయం పట్టే అవకాశం..ఇప్పటికే అన్ని ట్యాంకుల్లో నిండుకున్న నీటి నిల్వలు..ట్యాంకులు నింపడానికి 4-5 గంటలు సమయం పట్టే అవకాశం..ఆ తరువాత పంపిణీకి మరో మూడు గంటల సమయం పట్టే ఛాన్స్..ఈరోజు రాత్రికి కేవలం 25 శాతం మంచి నీరు మాత్రమే పంపిణీ అయ్యే సూచనలు..మహిళల ఆందోళన..విశాఖలో వాటర్ ఎమర్జెన్సీ..బక్కన్నపాలెంలో ఖాళీ బిందెలతో నిరసనకు దిగిన మహిళలు..మంచి నీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నామంటున్న మహిళలు..మేయర్తో ఇంకా ప్రారంభం కానీ వాటర్ సప్లై ఉద్యోగుల చర్చలు..చర్చలు సఫలమైనా నీటి విడుదలకు సమయం పట్టే అవకాశం..👉ఆప్కాస్ కార్మికులు సమ్మె బాట పట్టడమే దీనికి కారణం. ఫలితంగా జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులతో పాటు పరిశ్రమలకు తాగునీరు పూర్తిగా నిలిచిపోయింది. తాగునీటి విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల డిమాండ్ల పరిష్కారంలో అధికారులు, మేయర్ పీలా శ్రీనివాసరావు ఆసక్తి చూపకపోవడంతో ఈ సమ్మెకు దిగినట్లు కార్మికులు తెలిపారు.👉దీంతో, మూడు లక్షల ఇంటి కులాయిలు, ఆసుపత్రులు సహా పలు కీలక పరిశ్రమలకు మంచి నీటి సరఫరా నిలిచిపోయింది. ఉదయం ఐదు గంటల నుంచి కులాయిలు రావాల్సి ఉన్నప్పటికీ నీటి సరఫరాకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో పలు కాలనీల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హెచ్పీసీఎల్, కోరమండల్, ఎస్సార్, ఆర్సీఎల్, పోర్ట్ మొదలగు పరిశ్రమలకు కూడా నీటి సరఫరా ఆగిపోయింది. దాదాపు 30 గంటలుగా పంపింగ్ ప్రక్రియ స్థంభించిపోయింది. ఏలేరు, తాటిపూడి, గోస్తని, గంభీరం, రైవాడ కెనాల్స్ నుంచి వచ్చే నీటిని ఉద్యోగులు నిలిపివేశారు. ఇప్పటికే జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని ట్యాంకులు ఖాళీ అయినట్టు సమాచారం. తిరిగి ట్యాంకులను నింపాలంటే సుమారు 10 గంటలు సమయం పట్టే అవకాశం ఉంది. సచివాలయ ఉద్యోగులతో ట్యాంకులు నింపాలని జీవీఎంసీ యోచిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే సాంకేతిక సమస్యలు తప్పవని వాటర్ సప్లై ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.👉ఇక, నిన్న రాత్రి వరకు జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగుతోంది. మంచి నీళ్ళు లేక గ్రేటర్ విశాఖ జనం గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో మేయర్తో మరోసారి చర్చలకు వెళ్ళనున్నారు వాటర్ సప్లై ఎంప్లాయిస్ యూనియన్ నేతలు. చర్చలు సఫలం అయితేనే నీటిని విడుదల చేస్తామంటున్న ఉద్యోగులు చెబుతున్నారు. జీవీఎంసీ చరిత్రలో మంచి నీటి సరఫరా ఆగిపోవడం ఇదే మొదటిసారి..👉ఇదిలా ఉండగా.. ఔట్ సోర్సింగ్ కార్మికుల సమ్మెతో నగరంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పర్మినెంట్ ఉద్యోగులతో కొంతమేర నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ, అది అరకొరగానే ఉండటంతో అనేక ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా కొండవాలు ప్రాంతాల ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.కార్మికుల డిమాండ్.. 👉ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికుల్లో పదేళ్లు అనుభవం ఉండి, టెక్నికల్ విధులు నిర్వహిస్తున్న సుమారు 900 మందిని సెమీ స్కిల్ కేటగిరీలో చేర్చి, ఆ మేరకు వేతనాలు ఇవ్వాలని కార్మిక సంఘాలు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. గతేడాది డిసెంబర్లో జీవీఎంసీ కౌన్సిల్ వేతనాల పెంపునకు ఆమోదం తెలపగా, అధికారులు మే నెల నుంచి నెలకు రూ.6 వేలు పెంచుతూ ఆప్కాస్ వెబ్సైట్లో పొందుపరిచారు. అయితే ఆచరణలో పాత వేతనాలే చెల్లించడంతో పాటు, జూన్ నెల జీతాలు కూడా పాత పద్ధతిలోనే అప్లోడ్ చేయడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతన పెంపు అమలు చేయాలంటూ కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో నగరంలో తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.చర్యలు చేపట్టండి👉తాగునీటి విభాగం ఔట్ సోర్సింగ్ కార్మికులు సమ్మెలో ఉన్నప్పటికీ, ప్రజలకు నీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన మేయర్, అసౌకర్యానికి సహకరించాలని కోరారు. -
యువత పోరులో బారిగేట్లు లాగి పడేసిన విద్యార్థులు..
-
విశాఖలో యోగ మ్యాట్స్ కోసం కొట్లాట
-
విశాఖలోని యోగా డేలో గిరిజన విద్యార్థుల ఆకలి కేకలు
-
Watch Live: విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగ దినోత్సవం
-
చెట్టు కూలి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ మృతి
-
'ఇక్కడికి వస్తే బ్లాక్ బస్టరే'.. తీవ్ర భావోద్వేగానికి గురైన సమంత!
సమంత ఇప్పుడు హీరోయిన్ మాత్రమే కాదు... నిర్మాత కూడా. తాను స్వయంగా నిర్మించిన తాజా చిత్రం శుభం. ఆమె నిర్మాతగా మారి రూపొందించిన తొలి చిత్రం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, సి. మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలినీ కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి సినిమా బండి మూవీ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 9వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి నిర్మాతగా సమంత కూడా హాజరయ్యారు. వైజాగ్లో నిర్వహించిన ఈవెంట్లో సామ్ సందడి చేశారు. ఈ సందర్భంగా వైజాగ్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైజాగ్ వస్తే ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందేనని సామ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో మజిలీ, ఓ బేబీ, రంగస్థలం సినిమాల్లాగే నాకు మళ్లీ బ్లాక్ బస్టర్ ఇస్తారని అనుకుంటున్నా అని మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలనేదే నా లక్ష్యమని సమంత తెలిపారు. భవిష్యత్తులో అందరినీ ఆకట్టుకునే కథలను మీ ముందుకు తీసుకు రావాలని ఆశిస్తున్నానని సామ్ వెల్లడించారు. మీ ప్రేమ వల్లే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానని.. మీరు లేకపోతే నేను నథింగ్ అంటోంది టాలీవుడ్ బ్యూటీ.అయితే ఈ ఈవెంట్లో సమంత ఫుల్ ఎమోషనల్ అయింది. ఏకంగా కన్నీళ్లు పెట్టుకుంది. ఈవెంట్లో జరుగుతున్న సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనైంది. తన సినీ కెరీర్ను తలచుకుని సామ్ ఎమోషనల్ కావడంతో ఫ్యాన్స్ సైతం భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. நான் உன் அழகினிலே தெய்வம் உணருகிறேன்🎶Queen @Samanthaprabhu2 💛#SamanthaRuthPrabhu𓃵#Samantha #SamanthaRuthPrabhu#Subham #SubhamPreReleaseEvent #SubhamOnMay9 pic.twitter.com/QKUPjzwRy4— Samcults (@Samcults) May 5, 2025 -
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలం
-
లోకేశా మజాకా.. బాబును అడ్డంగా ఇరికించేశాడుగా
-
విశాఖలో భూములే కాదు.. ప్రజాస్వామ్యమూ గోవిందా
-
ఊరూపేరు లేని ఉర్సా.. బట్టబయలైన బాబు సర్కార్ భారీ భూకుంభకోణం
-
ఆంధ్రప్రదేశ్లో డొల్ల కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం...3 వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగ
-
Magazine Story: విశాఖ మేయర్ పీఠంపై పచ్చ ముఠా బరితెగింపు
-
విశాఖలో మెడికో శ్రీరామ్ ఆత్మహత్య
-
విశాఖలో బీసీ మహిళను మేయర్ పదవి నుంచి దించేసిన కూటమి సర్కార్
-
అడ్డదారిలో GVMC మేయర్ పై అవిశ్వాసం నెగ్గిన కూటమి సర్కార్
-
నేడు విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం
-
కుట్రలు, కుతంత్రాలతో.. విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం
-
మ్యారేజ్ బ్యూరో పేరుతో యువతులకు వల వేసిన కేటుగాళ్లు
-
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కు విశాఖ పోలీసుల షాక్
-
అజ్ఞాతంలో అనంతపురం జైలర్ సుబ్బారెడ్డి
-
అన్న అని పిలిచినందుకే నాపై ప్రసాద్ దాడి చేశాడు: బాధితుడు అనిల్
-
విశాఖలో కూటమి నాయకుల ఉన్మాద చర్య
-
మాజీ మంత్రి గంటా కుమారుడు రవి తేజ అధికార దర్పం
-
విశాఖ పర్యాటకానికి శాపంగా మారిన కూటమి సర్కార్
-
విశాఖలో నడిరోడ్డుపై అశ్లీల నృత్యాలు
-
విశాఖలో దళిత మహిళపై టీడీపీ నేత పెబ్బిలి రవికుమార్ కీచకపర్వం
-
విశాఖ కేజీహెచ్ లో రౌడీ షీటర్ హల్ చల్
-
ట్రైనీ IASను అంటూ విశాఖలో హల్ చల్ చేసిన కిలాడీ
-
నిద్ర మాత్రలు ఇచ్చి హింసిస్తున్నారు
-
Magazine Story: సిగ్గు సిగ్గు.. మోదీ ముందు బాబు, పవన్ భజన
-
కూటమి ప్రభుత్వం యాక్షన్ ఫెయిల్.. జైల్లోనే గంజాయి సాగు!
-
విశాఖ జిల్లాలో విషాదం.. దంపతుల ఆత్మహత్య
-
మైనర్ బాలిక వివాహం కేసులో విశాఖ పోలీసుల చేతివాటం
-
యువత మాత్రమే డ్రగ్స్ ను కట్టడి చెయ్యగలదు
-
సెల్ ఫోన్ చోరీ కేసులో లంచం.. సాక్షి కథనానికి స్పందించిన సీపీ
-
న్యూఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు
-
సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో స్పెల్ బీ పరీక్ష
-
విశాఖలో మైనర్ పిల్లల అక్రమ రవాణా.. రక్షించిన పోలీసులు
-
విశాఖ రైల్వే స్టేషన్లో తప్పిన పెను ప్రమాదం
-
భారత నౌకాదళం కుటుంబంలో INS నిర్దేశక్ యుద్ధ నౌక
-
విశాఖ 96వ వార్డులో ప్రజాధనం దుర్వినియోగం
-
లంచ్ బాక్స్ లో గంజాయి.. ఇద్దరు సీనియర్ అధికారులపై వేటు
-
విశాఖలోని సింగరాయకొండలో దారుణం
-
విశాఖలో మహిళలపై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం
-
విశాఖలో టోల్ గేట్ సిబ్బంది దౌర్జన్యం.. భక్తులకు ఇబ్బందులు
-
విశాఖ HPCLలో ఎమ్మెల్యే గణబాబు అనుచరుల దౌర్జన్యం
-
సినీ ఫక్కీలో హత్య.. ఫిషింగ్ హార్బర్లో మృతదేహం
సాక్షి,విశాఖపట్నం: సినీ తరహాలో జరిగిన దారుణ హత్య విశాఖపట్నంలో ఆలస్యంగా వెలుగుచూసింది. కాలికి బరువైన బండరాయి కట్టేసిన ఓ వ్యక్తిని సముద్రంలో పడేసి హత్య చేశారు. ఫిషింగ్ హార్బర్ జెట్టి నంబర్ 10 వద్ద మృతదేహం సముద్రంలో తేలుతూ కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని మంగళవారం(నవంబర్ 26) బయటికి తీశారు.మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది.ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: అనారోగ్యంతో భార్యాభర్తల ఆత్మహత్య -
విశాఖలో వీఏఓల నిరసన జ్వాలలు
-
మేమున్నాం.. మేము చూసుకుంటాం
-
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఆందోళన
-
ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదు: ఇంటూరి రవికిరణ్
-
టీడీపీ కబ్జాలకు చెక్ పెట్టిన పీవీ సింధు
-
శుభవార్త చెప్పిన పీవీ సింధు.. చిరకాల ఆశయానికి ముందడుగు(ఫొటోలు)
-
సంప్రదాయ స్వీట్స్ తో ప్రీ దీపావళి వేడుకలు నిర్వహించిన ఓ విద్యాసంస్థ
-
విశాఖ ఆర్టీవో ఆఫీస్ లో దసరా, దీపావళి దందా
-
వైజాగ్ హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్..
-
కేరళ లిక్కర్ వ్యాపారులకు టీడీపీ నేతల వార్నింగ్
సాక్షి,విశాఖపట్నం:కేరళ మద్యం వ్యాపారులకు టీడీపీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. నూతన మద్యం పాలసీలో భాగంగా విశాఖపట్నంలో లాటరీ ద్వారా ఇటీవల 9 మద్యం షాపులను కేరళ మద్యం వ్యాపారులు దక్కించుకున్నారు. కేరళ,టీడీపీ నేతల మద్యం షాపులు పక్కపక్కనే ఏర్పాటయ్యాయి. దీంతో ఆ షాపులతో తమ మద్యం షాపులకు నష్టం వస్తుందని టీడీపీ నేతలు ఆగ్రహించారు.విశాఖ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న కేరళ వ్యాపారుల షాపులను మూసివేయాలని హెచ్చరించారు. షాపులను మూసివేయాలంటూ ఎక్సైజ్ అధికారుల ద్వారా ఒత్తిడి చేశారు.వేరే ప్రాంతంలో షాపులు పెట్టుకోవాలని కేరళ వ్యాపారులకు ఎక్సైజ్ అధికారులు సూచించినట్లు తెలుస్తోంది.కేరళ వ్యాపారులకు అద్దెకు ఇచ్చిన భవన యజమానులను కూడా టీడీపీ నేతలు బెదిరించారు.భవనాలు వెనక్కి తీసుకోకపోతే కూలగొట్టిస్తామని బెదిరిస్తామనే వరకు టీడీపీ నేతలు వెళ్లినట్లు సమాచారం.ఇదీ చదవండి: ఇసుక,మద్యంలో కూటమి నేతల అవినీతి: కాకాణి -
సాక్షి ఎడిటర్ పై కేసు.. విశాఖ మేయర్ స్ట్రాంగ్ రియాక్షన్
-
ఆడ శిశువును విక్రయించిన తల్లి
సాక్షి,విశాఖపట్నం: విశాఖలో అమ్మతనానికి మచ్చ తెచ్చే దారుణ ఘటన జరిగింది. తూర్పు నియోజకవర్గం రామకృష్ణాపురంలో ఓ తల్లి తన 15 రోజుల వయసున్న చిన్నారిని అమ్మకానికి పెట్టింది.భర్త లేని సమయంలో 15 రోజుల తన శిశువుని విక్రయించింది.భర్త వచ్చిన తర్వాత కుక్క ఈడ్చుకొని వెళ్లిపోయిందంటూ ఏడుపులు నటించింది.ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిజం చెప్పింది.కొనుగోలు చేసిన వారి దగ్గర నుంచి పాపను తీసుకున్న పోలీసులు సురక్షితంగా తండ్రికి అప్పగించారు. ఇదీ చదవండి: ఆటో బతుకులు అస్తవ్యస్తం -
విశాఖలో సంచలనం రేపుతున్న హనీట్రాప్
-
స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వామపక్షాలు ఆందోళన
-
విశాఖలో పెరిగిపోతున్న గంజాయి బ్యాచ్ అరాచకాలు
-
అనకాపల్లిలోని మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం
అనకాపల్లి జిల్లా,సాక్షి : అనకాపల్లి జిల్లా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఉద్యోగి అనుమాస్పద స్థితిలో శవమై తేలాడు. దీంతో ఉద్యోగి అదృశ్యం కాస్త విషాదంగా మారింది. జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్లో రండి సూర్యనారాయణ ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అయితే ఇటీవల విధులు నిర్వహించేందుకు వెళ్లిన సూర్యనారాయణ ఇంటికి రాకపోవడంపై ఆతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కంపెనీ స్టోరేజీ ట్యాంక్ సూర్యనారాయణ డెడ్బాడీ బయటపడడం పలు అనుమానాలకు తావిస్తుంది.ఉత్తరాంధ్రాలో ఫార్మా కంపెనీ పేరు చెబితేనే ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గత ఆగస్ట్ నెలలో అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా, అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్లో ప్రమాదంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
విశాఖ జిల్లా గాజువాకలోని శ్రవణ్ షిప్పింగ్ లో ప్రమాదం
-
విశాఖలో ఒకే రోజు 3 ఏటీఎంలలో చోరీ
-
కూటమి మోసం.. స్టీల్ ప్లాంట్ లో మొదలైన ఉద్యమం
-
విశాఖలో కలకలం రేపిన శిశు విక్రయాలు
-
చంద్రబాబు పై దళిత నేతలు ఫైర్
-
ఈవీఎంలు లేవు.. కూటమి ఢమాల్
-
విశాఖ ఓల్డ్ ఐటీఐ కాలేజీలో మాస్ కాపీయింగ్ కలకలం
-
విశాఖ కేజీహెచ్ లో జూనియర్ డాక్టర్ల సమ్మె
-
ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం..
-
అనగాని కోసం అంబులెన్సు ఆపిన పోలీసులు
-
ఏపీకి భారీ వర్ష సూచన
సాక్షి,విశాఖపట్నం: రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడతాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా కోమరియన్ రీజన్ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నందున వర్షాలు పడతాయని వెల్లడించింది. రాయలసీమలో మోస్తరు వర్షాలు, కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 30-40 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. -
టీడీపీ అవుట్!.. బొత్స విజయం ఖాయం
-
విశాఖ స్థానిక సంస్థల MLC ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం
-
చంద్రబాబుపై గుడివాడ అమర్నాథ్ సెటైర్లు
-
ఓటర్ల కొనుగోలుకు డబ్బున్న అభ్యర్థిని తెరపైకి తెచ్చిన టీడీపీ
-
విశాఖలో అర్థరాత్రి సీపీ ఆకస్మిక తనిఖీలు
-
బొత్సపై పోటీకి వణుకుతున్న కూటమి..
-
చేతులెత్తేసిన చంద్రబాబు..
-
MLC అభ్యర్థి ఎంపికపై రెండుగా చీలిన టీడీపీ నేతలు
-
ఒలింపిక్స్లో మహిళల రెజ్లింగ్ 50 కేజీల కేటగిరీలో.. ఫైనల్కు చేరిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు తీవ్ర నిరాశ..


