ఫోర్టలేజా (బ్రెజిల్): వాణిజ్యంలో రక్షణాత్మక చర్యలకు దూరంగా ఉంటామని బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ఆఫ్రికా) దేశాలు ఉద్ఘాటించాయి. పెట్టుబడులు, వ్యాపారం వృద్ధికి విధానపరంగా మరింత సమన్వయంతో వ్యవహరిస్తామని తెలిపాయి. బ్రిక్స్ ఆరో సదస్సు సందర్భంగా ఆయా దేశాలు మంగళవారం ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
భారత ప్రధాని మోడీతో పాటు బ్రెజిల్ వెళ్లిన వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ బ్రిక్స్ దేశాల వాణిజ్య మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. బ్రిక్స్ దేశాల నడుమ ప్రస్తుతం 23 వేల కోట్ల డాలర్లుగా ఉన్న వాణిజ్యాన్ని వచ్చే ఏడాదికి 50 వేల కోట్ల డాలర్లకు పెంచవచ్చని ఈ సందర్భంగా మంత్రులు అభిప్రాయపడ్డారు.
బ్రిక్స్ బ్యాంకులో సమాన వాటాలు..
5 వేల కోట్ల డాలర్లతో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంకులో ఐదు సభ్య దేశాలకూ సమాన వాటాలుంటాయి. ఈ బ్యాంకు ఏర్పాటుకు ఇండియా గట్టిగా ఒత్తిడి తెస్తోంది. బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంకులో ఒక్కో సభ్య దేశానికి వెయ్యి కోట్ల డాలర్ల వాటా ఉండాలని అవగాహన కుదిరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సమాన వాటాలుంటే ఏ ఒక్క దేశమో ఆధిపత్యం చెలాయించడం కుదరదని పేర్కొన్నాయి.
బ్రిక్స్ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని ఢిల్లీలో నెలకొల్పాలని భారత్ పట్టుబడుతుండగా, దాన్ని షాంఘైలో ఏర్పాటు చేస్తారని సూచనలు వెలువడుతున్నాయి. ఈ బ్యాంకుకు ‘న్యూ డెవలప్మెంట్ బ్యాంకు’ అనే పేరు పెట్టాలన్న మోడీ సూచనను ఆమోదించే అవకాశం ఉంది. చెల్లిం పుల సమతౌల్యంలో సమస్యలు ఉత్పన్నమైనపుడు బ్రిక్స్ దేశాలకు అందుబాటులో ఉండడానికి 5 వేల కోట్ల డాలర్లతో అత్యవసర సహాయ నిధి(సీఆర్ఏ)ని ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
రక్షణాత్మక వాణిజ్యానికి దూరం
Published Wed, Jul 16 2014 2:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement