టాటా ‘జెస్ట్‌’ స్పెషల్‌ ఎడిషన్‌

Tata 'Zest' Special Edition - Sakshi

ధర రూ.7.53 లక్షలు 

ముంబై: దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టాటా మోటార్స్‌’ తాజాగా తన కాంపాక్ట్‌ సెడాన్‌ ‘జెస్ట్‌’లో స్పెషల్‌ ఎడిషన్‌ ‘జెస్ట్‌ ప్రీమియో’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.7.53 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ). 1.3 లీటర్‌ సామర్థ్యపు డీజిల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ ప్రత్యేక ఎడిషన్‌లో 13 అదనపు ఫీచర్లను పొందుపరిచామని కంపెనీ తెలిపింది.

కాగా కంపెనీ 2014 ఆగస్ట్‌లో ఈ కారును ఆవిష్కరించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 85,000 యూనిట్లను విక్రయించింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top