నాలుగు రోజుల్లో రూ.5,000 కోట్లు | Rs 5,000 crore in four days | Sakshi
Sakshi News home page

నాలుగు రోజుల్లో రూ.5,000 కోట్లు

Aug 7 2017 1:45 AM | Updated on Sep 11 2017 11:26 PM

భారతీయ డెట్‌ మార్కెట్లు విదేశీ పోర్ట్‌ ఫోలియో (ఎఫ్‌పీఐ) ఇన్వెస్టర్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. కేవలం గత నాలుగు పని దినాల్లో రూ.5,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయడం దీన్నే సూచిస్తోంది.

డెట్‌ మార్కెట్లోకి ఎఫ్‌పీఐల పెట్టుబడుల వరద
అధిక రాబడులే ఆకర్షణీయం


న్యూఢిల్లీ: భారతీయ డెట్‌ మార్కెట్లు విదేశీ పోర్ట్‌ ఫోలియో (ఎఫ్‌పీఐ) ఇన్వెస్టర్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. కేవలం గత నాలుగు పని దినాల్లో రూ.5,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయడం దీన్నే సూచిస్తోంది. స్టాక్‌ విలువలు గరిష్ట స్థాయిల్లో ఉండడంతో ఎఫ్‌పీఐలు ఇదే సమయలో ఈక్విటీల నుంచి రూ.1,500 కోట్లు వెనక్కి తీసేసుకున్నారు. తాజా గణాంకాల ప్రకారం ఎఫ్

Advertisement
 
Advertisement
Advertisement