లీటరు రూ. 80 దాటిన పెట్రోలు | Petrol Diesel prices hiked for 11th consecutive day | Sakshi
Sakshi News home page

లీటరు రూ. 80 దాటిన పెట్రోలు

Jun 17 2020 8:03 AM | Updated on Jun 17 2020 9:32 AM

Petrol Diesel prices hiked for 11th consecutive day - Sakshi

సాక్షి, ముంబై: పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం కూడా పెరిగాయి.  పెట్రోలుపై  55 పైసలు, డీజిలుపై 60 పైసలు చొప్పున  ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరలను పెంచాయి. ఇంధన ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. తాజా పెంపుతో గత 11 రోజులుగా పెట్రోలుపై రూ. 6.02, డీజిల్ పై రూ. 6.40 పెరిగినట్టయింది.  (పదవ రోజూ పెట్రో షాక్)

ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు 
న్యూఢిల్లీ : పెట్రోలు ధర రూ. 77.28, డీజిల్  రూ.75.79
ముంబై :  పెట్రోలు ధర రూ. 84.15, డీజిల్  రూ.74.32
చెన్నై: పెట్రోలు ధర రూ. 80.86 డీజిల్  రూ.73.69

హైదరాబాద్ : పెట్రోలు ధర రూ.80.22, డీజిల్ రూ.74.07
అమరావతి : పెట్రోలు ధర రూ. 80.66 డీజిల్ రూ.74.54

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement