మోసపూరిత యాప్‌లకు పేటీఎం చెక్‌

Paytm Payments Bank New Feature For Fake Apps - Sakshi

న్యూఢిల్లీ: అనుమానాస్పద కార్యకలాపాలను కొనసాగించే మొబైల్‌ అప్లికేషన్లను గుర్తించి వాటికి చెక్‌ పెట్టే అధునాతన ఫీచర్‌ను పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘రోగ్‌’ పేరిట ఈ ఫీచర్‌ను అందిస్తోంది. మోసపూరిత లావాదేవీలను పసిగట్టి.. ఏ యాప్‌ ద్వారా సమాచారం చేరిందో తెలుసుకుని, అటువంటి యాప్‌లను గుర్తించి వాటిని అన్‌ఇన్‌స్టాల్‌ చేయమని వినియోగదారులకు సూచిస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top