'రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి' | ysrcp mp vara prasad speaks over tirupati development | Sakshi
Sakshi News home page

'రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి'

Jun 15 2016 1:38 PM | Updated on May 29 2018 2:55 PM

'రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి' - Sakshi

'రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి'

రైల్వే సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ వరప్రసాద్ చెప్పారు.

తిరుపతి: రైల్వే సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ వరప్రసాద్ చెప్పారు. గురువారమిక్కడ ఆయన మాట్లాడుతూ...ఇప్పటికే నగరంలోని అనేక సమస్యలు పరిష్కారించామన్నారు.

తిరుపతి నుంచి షిర్డికి ప్రత్యేక రైలు వేయించినట్లు వరప్రసాద్ చెప్పారు. 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నడికుడి రైల్వే ట్రాక్ నిర్మాణ పనులను ఇప్పటికే ప్రారంభించామన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ప్రతిహామీని నెరవేరుస్తామని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement