ధవళేశ్వరం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి | ys Jagan demands government to help victims immediately | Sakshi
Sakshi News home page

ధవళేశ్వరం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Jun 13 2015 7:58 AM | Updated on Jul 25 2018 4:09 PM

ధవళేశ్వరం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి - Sakshi

ధవళేశ్వరం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద జరిగిన ఘటనపై వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద జరిగిన ఘటనపై వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి సత్వరమే వైద్యం అందేలా చూడాలని, మృతుల కుటుంబాలను సత్వరమే ఆదుకోవాలని వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement