విద్యాదాఘాతంతో ఓ మహిళ మృతి చెందింది.
విద్యాదాఘాతంతో ఓ మహిళ మృతి చెందింది. వలిగొండ మండలం మందవాగిలి గ్రామంలో కరెంటు షాక్తో మహబూదీ(35) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. గ్రామంలోని ఓ వ్యక్తి ఇంట్లో గోడలకు సున్నం వేస్తుండగా.. గోడకు కరెంటు సరఫరా అయ్యి.. అక్కడికక్కడే మృతి చెందింది.