గుర్తుతెలియని మహిళ మృతి | unidentified woman died in markapur bus stand | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని మహిళ మృతి

Dec 9 2015 12:38 PM | Updated on Sep 3 2017 1:44 PM

ప్రకాశం జిల్లాలో గుండెపోటుతో గుర్తుతెలియని మహిళ బుధవారం ఉదయం మృతిచెందింది.

మార్కాపురం: ప్రకాశం జిల్లాలో గుండెపోటుతో గుర్తుతెలియని మహిళ బుధవారం ఉదయం మృతిచెందింది. ఈ సంఘటన మార్కాపురం బస్టాండ్‌లో చోటుచేసుకుంది. కర్నూలు బస్సు కోసం సదరు మహిళ వేచిచూస్తున్న క్రమంలో ఓ మహిళ ఒక్కసారిగా గుండెపోటుతో మృతిచెందిందని స్థానికులు తెలిపారు. దీంతో ఆమె కర్నూలు జిల్లా చెందిన మహిళగా ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement