ఇంట్లో పేలుడు.. ఇద్దరికి తీవ్ర గాయాలు | Two serious injuries in the explosion in the house | Sakshi
Sakshi News home page

ఇంట్లో పేలుడు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

Mar 27 2016 11:59 AM | Updated on Sep 3 2017 8:41 PM

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని కార్వాన్‌పేట ప్రాంతంలో ఆదివారం ఉదయం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు చోటు చేసుకుంది.

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని కార్వాన్‌పేట ప్రాంతంలో ఆదివారం ఉదయం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో జయశ్రీ (30), ఆమె కుమారుడు సాయి కార్తీక్ (6)కు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో జయశ్రీ భర్త కర్నూలులో ఉన్నారు. ఆయన ఎస్‌బీఐ ఉద్యోగి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement