రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు | two injured in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

Aug 10 2015 4:02 PM | Updated on Apr 3 2019 7:53 PM

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లిలో సోమవారం రోడ్డుప్రమాదం జిరగింది.

చెన్నేకొత్తపల్లి: అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లిలో సోమవారం రోడ్డుప్రమాదం జిరగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కారులో బెంగళూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో చెన్నేకొత్తపల్లి సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారిపై ఆ కారు డివైడర్ను ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement