పిడుగుపాటుతో ఇద్దరి మృతి | two dies high strom | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుతో ఇద్దరి మృతి

Sep 24 2015 4:37 PM | Updated on Aug 25 2018 6:06 PM

విజయనగరం జిల్లా కొమరాడ మండలం తల్లికోట గ్రామ సమీపంలో పిడుగుపాటుతో గురువారం ఇద్దరు మృతి చెందారు.

కొమరాడ: విజయనగరం జిల్లా కొమరాడ మండలం తల్లికోట గ్రామ సమీపంలో పిడుగుపాటుతో గురువారం ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన పి.గౌరమ్మ (35), పి.దుర్గారావు (40) పిడుగుపాటుతో అక్కడికక్కడే మరణించారు. గాయపడిన ముగ్గురినీ విశాఖ కేజీహెచ్ తరలించారు. గాయపడ్డ వారి పేర్లు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement