నేడు సీఎం చంద్రబాబు రాక

నేడు సీఎం చంద్రబాబు రాక - Sakshi


చిత్తూరు (సెంట్రల్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ సిద్థార్థ్‌జైన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 2.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.



అక్కడి నుంచి బయల్దేరి 3 గంటలకు మహతి ఆడిటోరియంలో జరిగే ఏపీ, జేఏసీ ఉద్యోగుల సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్‌కు వెళ్తారని కలెక్టర్  తెలిపారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top