తన బంగ్లాలోని ఉసిరి కాయలను కోయడానికి వచ్చిన ఇద్దరు చిన్నారులను ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు చితకబాదారు.
చిన్నారులను చికిత్స నిమిత్తం పెద్దాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత బాలుర తరపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Mar 9 2017 4:49 PM | Updated on Sep 5 2017 5:38 AM
తన బంగ్లాలోని ఉసిరి కాయలను కోయడానికి వచ్చిన ఇద్దరు చిన్నారులను ఆప్కో డైరెక్టర్ ముప్పన వీర్రాజు చితకబాదారు.