చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
లోకేష్ ఫ్లెక్సీ కడుతుండగా..
Jun 23 2017 9:35 AM | Updated on Oct 2 2018 7:28 PM
సోమల: చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అధికార పార్టీ నాయకుల ఫ్లెక్సీలు కడుతున్న ఓ కార్యకర్త విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందాడు. జిల్లాలోని సోమల మండలం కందూరు గ్రామంలో ఓ టీడీపీ కార్యకర్త మంత్రి లోకేష్ బాబు ఫ్లెక్సీలు కడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్షాక్ తగిలింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
Advertisement
Advertisement