ఏపీ సచివాలయంలో పాము కలకలం | Snake Enters In Andhra Pradesh Secretariat | Sakshi
Sakshi News home page

ఏపీ సచివాలయంలో పాము కలకలం

Feb 2 2020 10:09 PM | Updated on Feb 2 2020 10:14 PM

Snake Enters In Andhra Pradesh Secretariat - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో పాము కలకలం రేపింది. ఆదివారం రాత్రి సమయంలో సచివాలయంలోని సౌత్ గేట్ నుంచి పాము లోపలికి వచ్చింది. మొదటి బ్లాక్ వైపు వస్తుండగా ఎస్పీఎఫ్‌ సిబ్బంది గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. పాము కార్యాలయాల్లోకి చొచ్చుకెళ్లకుండా చంపేశారు. దీంతో రాత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement