యాంకర్లు వేసి బోటు ఆచూకీ కనుగోనే యత్నం | Sathyam Team Trying To Pulling Out Boat In East Godavari | Sakshi
Sakshi News home page

యాంకర్లు వేసి బోటు ఆచూకీ కనుగోనే యత్నం

Oct 1 2019 8:54 PM | Updated on Oct 1 2019 9:09 PM

Sathyam Team Trying To Pulling Out Boat In East Godavari - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : తూర్పు గోదావరి జిల్లా కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు సత్యం బృందం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం(రెంరోజు) సత్యం బృందం గోదావరిలో 1000 మీటర్లకు పైగా ఐరన్‌ రోప్‌ను దింపి ప్రొక్లైయిన్‌ సహాయంతో వెలికి తీసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఐరన్‌ రోప్‌ బండరాయికి తగిలి తెగిపోయింది. దీంతో యాంకర్లు వేసి బోట్‌ ఆచూకి కనుగొనే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రెండో రోజు ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు కొద్ది పాటి ఆటంకం ఏర్పడింది. 


Advertisement
 
Advertisement
Advertisement