రెండో రోజు కొనసాగుతున్న రొట్టెల పండుగ | Rottela panduga at Bara shaheed dargah | Sakshi
Sakshi News home page

రెండో రోజు కొనసాగుతున్న రొట్టెల పండుగ

Oct 25 2015 10:52 AM | Updated on Oct 20 2018 6:19 PM

జిల్లాలో శనివారం ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ రెండో రోజు కొనసాగుతోంది.

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా : జిల్లాలో శనివారం ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ రెండో రోజు కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో  బారా షహీద్ దర్గాకు చేరుకుంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గంధం(సందల్) ఊరేగింపు ఉండటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా నగర పాలక సంస్థతోపాటు వక్ఫ్ బోర్డు జాగ్రత్తలు తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement