రూ.5 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత | redsander caughrt in ananthpur distirict | Sakshi
Sakshi News home page

రూ.5 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత

Aug 15 2015 2:21 PM | Updated on Jun 1 2018 8:54 PM

అనంతపురం జిల్లా పెనుగొండ పోలీసులు శనివారం మధ్యాహ్నం రూ.5 ల క్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

పెనుగొండ: అనంతపురం జిల్లా పెనుగొండ పోలీసులు శనివారం మధ్యాహ్నం రూ.5 ల క్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. బద్వేలు నుంచి బెంగళూరు వైపు వెళ్తోన్న టెంపో వాహనాన్ని మండలంలోని హరిపురం వద్ద జాతీయ రహదారిపై పోలీసులు ఆపి తనిఖీ చేయగా 44 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. తరలిస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement