‘జగన్‌ సీఎం కావడం ఖాయం’ | Prudhvi Raj, Jogi Naidu Visit Tirumala | Sakshi
Sakshi News home page

‘జగన్‌ సీఎం కావడం ఖాయం’

May 14 2019 9:02 PM | Updated on May 14 2019 9:02 PM

Prudhvi Raj, Jogi Naidu Visit Tirumala - Sakshi

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు.

సాక్షి, తిరుమల: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. ఎటువంటి ఆటంకం లేకుండా వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ మంగళవారం జోగి నాయుడుతో కలిసి కాలి నడకన తిరుమల కొండపైకి చేరుకున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకొని, స్వామివారికి తలనీలాలు కూడా చెల్లించుకుంటానని పృథ్వీరాజ్ తెలిపారు. ఇడుపులపాయలో వైఎస్సార్ స్మారక చిహ్నాన్ని సందర్శిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement