ఆటోను తప్పించబోయి రెండు బస్సులు ఢీకొన్న వైనం
ఇద్దరు బస్సు డ్రైవర్లు దుర్మరణం
24 మందికి తీవ్ర గాయాలు
16 వుందికి స్వల్ప గాయూలు
ఇద్దరి పరిస్థితి విషమం
అడ్డంగా వచ్చిన ఆటోను తప్పించాలని ఆ డ్రైవర్లు భావించారు. ఈ ప్రయత్నంలో రెండు బస్సులు ఢీకొన్నాయి. ప్రయాణికులను కాపాడగలిగిన ఆ ఇద్దరు డ్రైవర్లు తమ ప్రాణాలను మాత్రం పణంగా పెట్టారు. మృత్యుఒడికి చేరిపోయారు. ఈ దుర్ఘటనలో 24 మంది తీవ్రంగా, 16 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
శ్రీకాళహస్తి: ఏర్పేడు వుండలంలోని మేర్లపాక సమీపంలో నాయుడుపేట-పుతలపట్టు రహదారిలో సోవువారం ఇద్దరు మృతిచెందిన ప్ర మాద సంఘటన వివరాలివి. ఏర్పేడు నుంచి శ్రీకాళహస్తికి ప్రయాణికులను తరలించే ఒక ఆటో మేర్లపాక సమీపంలో ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకుని రోడ్డుపైకి వచ్చింది. ఇదే సమయంలో తిరుపతినుంచి శ్రీకాళహస్తి కి వెళుతున్న ఆర్టీసీ బస్సుడ్రైవరు, శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవరు ఆటోను తప్పించాలని భావించారు. ఈ క్రమంలో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నారుు. ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. రెండు బస్సుల వుుందుభాగం దెబ్బతింది. డ్రైవర్లను ఆస్పత్రికి తరలించడానికి స్థానికులు ప్రయత్నించారు.
బస్సుల్లో ఇరుక్కుపోవడంతో బయుటకు తీయుడానికి 20 నిమిషాలు పట్టింది. ఈ క్రమంలో డ్రైవర్లు అంజూరుకు చెందిన అంజురు శ్రీనివాసులు(45), పరమాలపల్లికి చెందిన బాపన సాంబయ్యు (34) వుృతి చెందారు. రెండు బస్సుల్లోని 80 మంది ప్రయాణికుల్లో 24 వుంది తీవ్రంగాను, 16 వుంది స్వల్వంగా గాయుపడ్డారు. తీవ్రంగా గాయుపడిన వుస్తాన్(32), రమేష్(23), హైవూవతి(23), శివకువూర్(23), వుునిశేఖర్(43), వెంకటేష్(23), గోవర్ధన్(22), శాంతవ్ము(34), శివారెడ్డి(35), వుస్తాన్(33) తదితరులను శ్రీకాళహస్తి, ఏర్పేడు 108 వాహనాలు, రెండు అంబులెన్స్ల సహాయుంతో శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీజ(32), భారతి(23) పరిస్థితి విషవుంగా ఉండడంతో తిరుపతి రూయూ ఆస్పత్రికి తరలించారు. వురోవైపు బస్సులను వెనుకవైపు నుంచి రెండు సూమోలు ఢీకొన్నాయి. దీంతో చిన్నస్వామి,(45), శ్రీనివాసులు(34) తీవ్రంగా గాయుపడ్డారు. వారికి చికిత్స చేస్తున్నారు. ఇక రోడ్డు ప్రవూదంలో ఇరువైపులా ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. సవూచారం అందుకున్న ఏర్పేడు ఎస్ఐ రావుకృష్ణ తవు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీల సహాయుంతో రోడ్డుపై ఉన్న బస్సులను పక్కకు తొలగించి ట్రాఫిక్ను నియుంత్రించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆర్డీసీ బస్సులు ఆటోను ఢీకొని ఉంటే పది వుందికి పైగా మృతి చెంది ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. వారి ప్రాణాలు కాపాడడం కోసం డ్రైవర్లు ప్రాణాలు తీసుకున్నారని, అంతేకాకుండా 80 వుంది ప్రయూణికుల ప్రాణాలు కాపాడారని ప్రయాణికులు చర్చించుకున్నారు.
ప్రయాణికులను కాపాడి.. ప్రాణాలు కోల్పోయి...
Published Tue, Nov 24 2015 2:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
గాజువాకలో సీఎం రోడ్ షో, పాత గాజువాక సెంటర్లో ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
దర్శకుడిగా మారిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
సడెన్గా మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మోడల్!కారణం ఇదే..
హైదరాబాద్లో కుండపోత.. వాతావరణశాఖ వార్నింగ్
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @గాజువాక (విశాఖపట్నం జిల్లా)
ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
తప్పక చదవండి
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement