ఏపీలో విద్యుత్‌ ఛార్జీలు పెంపు | Power tariff hiked in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో విద్యుత్‌ ఛార్జీలు పెంపు

Mar 31 2017 5:55 PM | Updated on Sep 5 2017 7:35 AM

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి విద్యుత్‌ ఛార్జీలు పెరిగాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి విద్యుత్‌ ఛార్జీలు పెరిగాయి. 2017-18 ఏడాదికిగానూ 3.6 శాతం విద్యుత్‌ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా ఛార్జీల పెంపు నుంచి వ్యవసాయ విద్యుత్‌కు మినహాయింపు లభించగా, అలాగే గృహ వినియోగదారులకు 1-200 యూనిట్ల వరకూ ఎలాంటి పెంపు లేదు. 200 యూనిట్లు నుంచి 500 వందల యూనిట్ల వరకూ 3శాతం పెంచింది. విద్యుత్‌ ఛార్జీల పెంపుతో రూ.800 కోట్లు భారం పడనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement