'అనంత'లో సాక్షి విలేకరిపై పోలీసుల జులుం | police ride on Sakshi reporter house | Sakshi
Sakshi News home page

'అనంత'లో సాక్షి విలేకరిపై పోలీసుల జులుం

May 31 2014 9:20 PM | Updated on Aug 21 2018 5:46 PM

అనంతపురం జిల్లా గుంతకల్లులో పోలీసులు అరాచకంగా వ్యవహరించారు. సాక్షి విలేకరి శ్రీనివాస్ ఇంటిపై పోలీసులు దాడికి పాల్పడ్డారు.

అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లులో పోలీసులు అరాచకంగా వ్యవహరించారు. సాక్షి విలేకరి శ్రీనివాస్ ఇంటిపై పోలీసులు దాడికి పాల్పడ్డారు.  వ్యతిరేకంగా వార్తలు రాస్తావా అంటూ  బెదిరించారు. ఎస్ఐ రామయ్య, పోలీసులు శ్రీనివాస్పై దాడి చేసి గాయపర్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement