'అనంత'లో సాక్షి విలేకరిపై పోలీసుల జులుం | police ride on Sakshi reporter house | Sakshi
Sakshi News home page

'అనంత'లో సాక్షి విలేకరిపై పోలీసుల జులుం

May 31 2014 9:20 PM | Updated on Aug 21 2018 5:46 PM

అనంతపురం జిల్లా గుంతకల్లులో పోలీసులు అరాచకంగా వ్యవహరించారు. సాక్షి విలేకరి శ్రీనివాస్ ఇంటిపై పోలీసులు దాడికి పాల్పడ్డారు.

అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లులో పోలీసులు అరాచకంగా వ్యవహరించారు. సాక్షి విలేకరి శ్రీనివాస్ ఇంటిపై పోలీసులు దాడికి పాల్పడ్డారు.  వ్యతిరేకంగా వార్తలు రాస్తావా అంటూ  బెదిరించారు. ఎస్ఐ రామయ్య, పోలీసులు శ్రీనివాస్పై దాడి చేసి గాయపర్చారు.

 

Advertisement
 
Advertisement
Advertisement