ఎన్నారై జేబులో పర్సు చోరీ | Pickpocket in Addanki | Sakshi
Sakshi News home page

ఎన్నారై జేబులో పర్సు చోరీ

Sep 22 2015 6:09 PM | Updated on Jul 6 2019 12:42 PM

అద్దంకిలోని సింగరాయకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్లిన పోకూరి రామేశ్వరరావు అనే ఎన్నారై జేబులో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు పర్సు చోరీ చేశారు.

ప్రకాశం (అద్దంకి) : అద్దంకిలోని సింగరాయకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్లిన పోకూరి రామేశ్వరరావు అనే ఎన్నారై జేబులో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు పర్సు చోరీ చేశారు. ఆ పర్సులో రూ.15 వేల నగదు, రూ.25 వేల విలువైన అమెరికన్ డాలర్లతో పాటు ట్రైన్ టికెట్లు కూడా ఉన్నాయి. బాధిత ఎన్నారై ఫిర్యాదు మేరుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement