బైక్‌పై నుంచి పడి యువకుడి మృతి | one died in bike accident incident in chittor district | Sakshi
Sakshi News home page

బైక్‌పై నుంచి పడి యువకుడి మృతి

Sep 18 2015 7:17 PM | Updated on Sep 3 2017 9:35 AM

చిత్తూరు జిల్లా వి. కోట మండలం ఎస్ బండపల్లి వద్ద బైక్‌పై నుంచి పడి ఓ యువకుడు మృతిచెందాడు.

చిత్తూరు(వి. కోట): చిత్తూరు జిల్లా వి. కోట మండలం ఎస్ బండపల్లి వద్ద బైక్‌పై నుంచి పడి ఓ యువకుడు మృతిచెందాడు. ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. మృతి చెందిన యువకుడు కుదువగడ్డ గ్రామానికి చెందిన ప్రభు(20)గా గుర్తించారు. అతివేగంగా బైక్ నడపటంతో అదుపుతప్పి పడిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement