పిడుగుపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్ట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
హిరమండలం(శ్రీకాకుళం): పిడుగుపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్ట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వ్యక్తి పశువులను మేపుతుండగా.. పిడుగు పడటంతో.. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనలో ఆయనకు చెందిన ఎద్దు కూడా మృతిచెందింది. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.