పిడుగుపాటుకు వ్యక్తి మృతి | one died due to fallen of thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

Sep 13 2015 5:48 PM | Updated on Sep 3 2017 9:20 AM

పిడుగుపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్ట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

హిరమండలం(శ్రీకాకుళం): పిడుగుపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్ట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వ్యక్తి పశువులను మేపుతుండగా.. పిడుగు పడటంతో.. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనలో ఆయనకు చెందిన ఎద్దు కూడా మృతిచెందింది. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement