26న రూ.1,500 కోట్ల అప్పు | On 26 Rs 1,500 crore debt | Sakshi
Sakshi News home page

26న రూ.1,500 కోట్ల అప్పు

May 21 2015 3:57 AM | Updated on Sep 3 2017 2:23 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తొలిసారిగా అప్పు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ సెక్యురిటీల విక్రయం ద్వారా ఈ నెల 26వ తేదీన రూ.1,500 కోట్ల రుణాన్ని సేకరించనుంది.

హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తొలిసారిగా అప్పు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ సెక్యురిటీల విక్రయం ద్వారా ఈ నెల 26వ తేదీన రూ.1,500 కోట్ల రుణాన్ని సేకరించనుంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.3,650 కోట్లు అప్పు చేసుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement