'పట్టిసీమ ఖర్చుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి' | Northern development at the expense of pattisema praject says bv raghavulu | Sakshi
Sakshi News home page

'పట్టిసీమ ఖర్చుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి'

Apr 3 2015 1:06 PM | Updated on Aug 18 2018 8:49 PM

'పట్టిసీమ ఖర్చుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి' - Sakshi

'పట్టిసీమ ఖర్చుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి'

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ, ఉత్తరాంధ్ర లోని వెనుకబడిన ప్రాంతాల అభివద్ధిపై దృష్టి పెట్టడం లేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు.

విజయనగరం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ, ఉత్తరాంధ్ర లోని వెనుకబడిన ప్రాంతాల అభివద్ధిపై దృష్టి పెట్టడం లేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఏపీ రాజధానిపై మాత్రమే దృష్టి సారించడం వల్ల మిగతా ప్రాంతాలు వెనుకబడతాయన్నారు. ఈ క్రమంలో ప్రాంతీయ ఉద్యమాలకు బీజంపడే అవకాశం ఉందన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ది చేయాలని తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి పెట్టే ఖర్చుతో ఉత్తరాంధ్ర ను అభివృద్ధి చేయోచ్చన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement