నవ వధువు బలవన్మరణం | Newly married woman commits suicide in kurnool district | Sakshi
Sakshi News home page

నవ వధువు బలవన్మరణం

May 11 2016 4:16 PM | Updated on Nov 6 2018 7:56 PM

కట్నం వేధింపులకు బనగానపల్లెలో నవవధువు హిమబిందు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

కర్నూలు: కట్నం వేధింపులకు బనగానపల్లెలో నవవధువు హిమబిందు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో  చికిత్సపొందుతూ హిమబిందు బుధవారం మృతి చెందింది.

అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధించేవారని బంధువులు చెబుతున్నారు. భర్త, అత్తమామ, ఆడపడచును పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలి కుటుంబాన్ని ఎస్పీ రవికృష్ణ పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement