అనంతలో జాతీయ వ్యవసాయ సదస్సు | national agriculture summit in anantapur district | Sakshi
Sakshi News home page

అనంతలో జాతీయ వ్యవసాయ సదస్సు

Sep 1 2015 9:42 AM | Updated on Jun 1 2018 8:36 PM

అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రంలో మంగళవారం జాతీయ వ్యవసాయ సదస్సు నిర్వహిస్తున్నారు.

అనంతపురం : అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రంలో మంగళవారం జాతీయ వ్యవసాయ సదస్సు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంతాల వ్యవసాయ అభివృద్ధిపై శాస్త్రవేత్తలు చర్చించనున్నారు. కరువు ప్రాంతంగా పేరు మోసిన అనంతపురం జిల్లాను వ్యవసాయ రంగంలో వృద్ధి సాధించేందుకు ఇక్కడ జాతీయ వ్యవసాయ సదస్సు నిర్వహించనున్నారు. తద్వారా రైతులకు తమ విలువైన సూచనలు, సలహాలు ఇచ్చి సాగుకు సహకరించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement